వార్త‌లు

అత్తిలిలో గ్రామదర్శిని పల్లె పండుగ

పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు వద్ద గ్రామదర్శిని, పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధిపై నిర్లక్ష్యం అయిందన్నారు, గ్రామదర్శిని- పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అని అన్నారు, […]

వార్త‌లు

జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం

తణుకులో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు*. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కావాలి. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ నమోదు కావాలన్నారు. నియోజవకర్గంలో కనీసం పది వేల మంది ఓటర్లు నమోదయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు

వార్త‌లు

చిరంజీవి వరదసాయం

సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి

వార్త‌లు

బొమ్మలవీధిలో భారీ అన్న సమారాధన

బొమ్మల వీధిలో గల భవానీ పీఠం నందు వావిలాల వెంకట రమేష్, సరళా దేవి దంపతులు దేవీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.అనంతరం సరళాదేవి, మహిళలు, భవానీలు, భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం , భక్తి పాటలు ఆలపించారు.అనంతరం పీఠంలో భవానీలు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు ఈ అన్నసమారాధన వి. దిలీప్,జె అశోక్ కుమార్, బి.అశోక్ కుమార్ జి.సాయి తదితరులు నిర్వహించారు.

వార్త‌లు

ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం

రానున్న ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.తాడేపల్లిగూడెం (అక్టోబర్ 10)రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ను తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్తి సహాయసహకారాలు అందిస్తానని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరలకే నిత్యవసరాలు వస్తువులు అందించే కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని అపరిష్వృతంగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ ను, షటిల్

వార్త‌లు

వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జెసి రాహుల్ కుమార్ రెడ్డి

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలంపురం కేంద్రంగా నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవలు అందిస్తున్న వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందినీయమని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. పెంటపాడు మండలం అలంపురంలో వెంకటరమణా చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను వివిధ సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ట్రస్ట్ ఫౌండర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ప్రత్తిపాడు గ్రామపంచాయతీ కి వాటర్ ట్యాంకర్ ను బహుకరించారు. వాటర్ ట్యాంకర్ ను రాహుల్ కుమార్ రెడ్డి

వార్త‌లు

రతన్ టాటా మృతికి సంతాపం

రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే రతన్ టాటా మృతికి సంతాపం తెలియజేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రతన్ టాటా గారు పరిచయం అక్కరలేని పేరు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా చేసిన గొప్ప వ్యాపారవేత్త. టాటా గ్రూప్ సంస్థలను కార్పొరేట్ స్థాయిలో కొనసాగిస్తూ అనేక నూతన ప్రాజెక్ట్ లకు రూపకల్పన చేశారు. నానో కారు ఆయన

వార్త‌లు

ఘనంగా దసరా ఉత్సవాలు ఉండ్రాజవరంలో

సౌభాగ్య ప్రదాయిని అభయ స్వరూపిణి ఉండ్రాజవరపుర గ్రామదేవత అయిన శ్రీ శ్రీ శ్రీ ముత్యాలమ్మతల్లి దసరా మహోత్సవాల సందర్భంగా దాస సాహిత్య తిరుమల తిరుపతి దేవస్థానం (ఉండ్రాజవరం ) ఉప్పులూరి తులసి శ్రీనివాస్ గురువుగారి ఆధ్వర్యంలో శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి కోలాట భజనమండలి ఉండ్రాజవరం వారిచే గురువారం సాయంత్రం ముత్యాలమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో కోలాట భజన జరుగగా భారీఎత్తున భక్తులరాకతో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఇట్

వార్త‌లు

నిడదవోలులో చేగువేరా 57వ వర్ధంతి

ప్రపంచ మానవాళి సమానత్వం కోసం తన ప్రాణాలను బలి ఇచ్చిన మహనీయులు. ప్రపంచ ప్రఖ్యాత విప్లవ యోధుడు “ఎర్నెస్ట్ చే గువేరా ‘ అందరికీ ఆదర్శప్రాయుడు అని సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు అన్నారు చేగువేరా 57వ వర్ధంతి సందర్భంగా జువ్వల రాంబాబు ఘనంగా నివాళి అర్పించారు ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ చేగువేరా అంటే ఫ్యాషన్ కి సింబల్ కాదని, మనుషులంతా, ఒక్కటే ఆర్థిక వ్యత్యాసాలు లేని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడే విప్లవానికి

వార్త‌లు

తణుకులో చేగువేరా 57 వర్ధంతి – నివాళులర్పించిన సీపీఐ నాయకులు

పేదరికం, దోపిడీ, అసమానతలు లేని సమసమాజం కోసం జీవితాన్ని ధారబోసిన చేగువేరా ఆశయసాధనకు యువత పూనుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కోరారు. మార్క్సిస్టు గెరిల్లా కమాండర్, క్యూబా సోషలిస్టు విప్లవకారుడు చెగువేరా 57 వ వర్ధంతి తి సందర్భంగా బుధవారం తణుకులో వంక సత్యనారాయణ సురాజ్య భవన్ నందు చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా భీమారావు మాట్లాడుతూ చేగువేరా ప్రపంచంలో దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన సోషలిస్టు విప్లవకారుడన్నారు.దోపిడీ , అసమానతలు

Scroll to Top