వార్త‌లు

ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు సందర్భంగా విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక క్లాసులు

డా॥ హిప్నో కమలాకర్స్ “మైండ్ & పర్సనాలిటీ కేర్ – తణుకు” వారి ఆద్వర్యంలో అక్టోబర్ 4వ తేదీ నుండి 10 తేదీ వరకు ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాలు ” సందర్భంగా విద్యార్థులకు ఉచితముగా ప్రత్యేక క్లాసులు నిర్వహించబడునని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్, సైకోథెరపిస్ట్ డా|| పి. రమేష్ కుమార్ తణుకులో వారి కార్యాలయంలో ఈ రోజు పత్రికా ప్రకటన విడుదల చేసారు. ఈ వారం రోజులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో ఉచితముగా […]

వార్త‌లు

గీత కార్మికుల పాలసీని వెంటనే అమలు చేయాలి

ఓ మహాత్మా గీత కార్మిక పాలసీని వెంటనే ప్రకటించమని రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్పండి అంటూ గీత కార్మికులు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రాన్ని బుధవారం నాడు అందజేశారు రాష్ట్ర సంఘం పిలుపును అనుసరించి బుధవారం నాడు కల్లు గీత కార్మికులు తణుకు లోని తాసిల్దార్ కార్యాలయం సమీపము గల గాంధీ విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి గాంధీ విగ్రహానికి పాలసీ ప్రకటించాలని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక

వార్త‌లు

కూటమి ప్రభుత్వ హామీలు అమలు చేయాలి

రాష్ట్ర ప్రజలకు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వేల్పూరు సిపిఎం శాఖా మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. గ్రామంలో స్థానిక ప్రజాసంఘాల భవనంలో కర్ణాటపు నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో శాఖ కార్యదర్శి గత మూడు సంవత్సరాల కార్యకలాపాల నివేదిక ప్రవేశ పెట్టినారు. ఈ మహాసభకు హాజరైన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి. ప్రతాప్ నివేదిక.సభ్యుల పని పద్ధతులపై సమీక్ష జరిపి అనంతరం. ప్రస్తుత రాజకీయ

వార్త‌లు

వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జడ్జి

రాష్ట్ర న్యాయ సేవల సంస్థ ఆదేశానుసారం బుధవారం తణుకులో బాలసదన్ చిల్డ్రన్ హోం, తణుకు, 2. గుడ్ సమరిటన్ హోం, 3. స్పందన మానసిక వికలాంగుల హోం, పాలంగి, 4. ప్రభుత్వ బాలుర వసతి గృహాలను న్యాయ సేవా సంస్థ చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి ఆకస్మికంగా తనిఖీ చేసి హోం లకు సంబంధించిన భవనాలు, కిచెన్, రూమ్స్, వాటర్ సప్లై, బాత్ రూమ్ లు లేవేట్రి లను పరిశీలించి రిపోర్ట్ లను

వార్త‌లు

తణుకు ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛత హి సేవ ముగింపు

పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు తణుకు డిపోలో పరిసర ప్రాంతాలు, అత్తిలి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేశామని ఈ 15 రోజులు గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు, సూపర్ వైజర్స్, డ్రైవర్ లు, కండక్టర్ లు, స్వీపర్ లు, అత్తిలి బస్సు స్టాండ్ వర్తకులు స్వచ్చందంగా పాల్గొని

వార్త‌లు

గాంధీ స్పూర్తితో పరిశుభ్రత పాటించాలి

మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఉండ్రాజవరం మండల పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామాలు స్వచ్ఛభారత్ ప్రారంభించి 10 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీవీఆర్ రామకృష్ణంరాజు, ఏవో శ్రీనివాసరావు, పంచాయతీ

వార్త‌లు

జాతిపిత గాంధీజీ 155వ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి పురస్కరించుకుని తణుకు పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గల మహాత్మా గాంధీ విగ్రహానికి, కోర్టు ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన

వార్త‌లు

తాడిపర్రులో ఘనంగా గాంధీ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి

వార్త‌లు

మండపాకలోమహాత్మగాంధీ 155వ జయంతి

మహాత్మగాంధీ 155వ జయంతి సందర్భంగా తణుకు మండలం, మండపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండపాక గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ, గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పునః ప్రారంభించారు గ్రామ సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్, మండపాక గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు జాన శ్రీనివాస్,

వార్త‌లు

ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితవాడల్లో తిరగనివ్వం

మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం తాళ్లచెరువు నందు ఏర్పాటుచేసిన మాలమహానాడు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేయటం చాలా దారుణం అని దీనిపై రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయకపోవడం క్షమాపణ చెప్పపోవడం చాలా దారుణం అని ప్రతి నియోజకవర్గంలో కార్యచరణ చేస్తున్నామని ఇకనైనా

Scroll to Top