వార్త‌లు

ఘనంగా కారుమూరి జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, యువనాయకులు కారుమూరి సునీల్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా తణుకు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మంగెన సూర్య ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్సిపిపార్టీ కార్యాలయంలో బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి,పేదలకు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పెన్మత్స సుబ్బరాజు, రుద్రా ధనరాజు, యిండుగపల్లి బలరామకృష్ణ, నూకల కనకదుర్గ, మారిశెట్టి శంకర్, పట్టణ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

దళితులు ఐక్యంగా పొరాడాలి

తణుకు నియోజకవర్గం అంబేద్కర్ భవనములో బుధవారం దళితఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గం దళిత ఐక్యవేదిక కన్వీనర్ గా పెనుమాల రాజేష్ కుమార్ ని న్యాయవాది పొట్ల సురేష్ నియమించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఇరగవరం, అత్తిలి మండలాల నాయకులు పాల్గొనగా తణుకు నియోజవర్గ కమిటీ, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మధు, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, కొండే నాగేశ్వరావు, వెంకట్రావు, ఎలమంచిలి బాలు, కాకి రాముడు, నక్క రమేష్, కోటి

వార్త‌లు

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వలక్ష్యం-మంత్రి కందుల దుర్గేష్

ప్రతినెల 1వ తేదీనే తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటకం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించిన మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి టిడిపి,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

పండగలా పింఛన్ ల పంపిణీ అవ్వతాతల ముఖాల్లో వెలుగులు

గతంలో అయిదు రోజుల నుండి వారం రోజులు ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వం లో మొదటి రోజులోనే దాదాపు 95 శాతం కి పైగా పింఛన్ లు పంపిణీ చేసి లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటం జరుగుతుంది.తణుకు మండలం కొమరవరం గ్రామంలో మండల, గ్రామ అధికారులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటిఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణీ చేసిన తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో వీవర్స్ కార్పొరేష్న

వార్త‌లు

తణుకులో ఉదయం 5గంటలకే 14వార్డులో పెన్షన్ పంపిణి ప్రారంభించిన ఆరిమిల్లి

పండగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ల పంపిణీ ఉమ్మడికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటవ తేదీ తెల్లవారకముందే పండుగ వాతావరణం మధ్య పింఛన్ల పంపిణీ చేయడంజరుగుతుందని తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం తణుకు పట్టణం 14వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటి, ఇంటికి వెళ్లి పెన్షన్ డబ్బులు అందించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ టి.డి.పి అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ,

వార్త‌లు

దేశనాయకుల చిత్రపటాలు, ఐడెంటిటీకార్డులు ఉచిత బహూకరణ

ఉండ్రాజవరం మండల పరిధిలో మోర్త గ్రామంలో ఎం.పి.పి.ఎస్.నెం.2 పాఠశాలకు లయన్స్ క్లబ్ పైడిపర్రు-తేతలి, సామాజిక సేవా సంస్థ ఉందుర్తి పాల్ ఫౌండేషన్ సంయుక్తంగా 4వేల రూపాయల విలువగల ఐడెంటిటీకార్డులు, దేశనాయకుల చిత్రపటాలను మంగళవారం విద్యార్థినీ విద్యార్థులకు ప్రెసిడెంట్ ఉందుర్తి ప్రసన్నకుమార్, పాల్ ఫౌండేషన్ సభ్యులు దున్నాఅమర్ బాబు, తలపాకులఅఖిల్ చేతులమీదుగా విద్యార్ధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.ఎల్.వి.ప్రసాదరావు, పాఠశాల ఉపాధ్యాయురాలు కె.బేబిలక్ష్మి పాల్గొన్నారు.

వార్త‌లు

తణుకు ఎస్కె ఎస్డి మహిళా కళాశాలలో స్వచ్ఛత హి సేవా అవగాహనా ర్యాలీ

స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ కే ఎస్ డి మహిళా కళాశాల డిగ్రీ అండ్ పీజీ (అటానమస్) కళాశాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిసి భాగాల వారు మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారని ప్రిన్సిపల్ కెప్టెన్ యు. ఎల్ సుందరి భాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్సిసి క్యాడెట్లు పరిసరాల శుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పై సూచనలు తెలియజేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్

వార్త‌లు

సిట్‌ విచారణకు బ్రేక్

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. ఈ వ్యవహారంపై సిట్‌ బృందం ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించింది. గత శనివారం (సెప్టెంబర్ 28) తిరుమలకు చేరుకున్న సిట్ బృంద సభ్యులు మూడు రోజులు దర్యాప్తు జరిపారు. తాజాగా అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తు ఊపందుకుంటున్న క్రమంలో ప్రభుత్వ అనూహ్య నిర్ణయం తీసుకుంది. సిట్ విచారణకు బ్రేక్ వేస్తూ ప్రభుత్వం కీలక

వార్త‌లు

 టెస్ట్​మ్యాచ్​లో భారత్​ టి20 మోత – రికార్డులే రికార్డులు

మొదటి రోజు 35 ఓవర్ల ఆట మినహా మిగతా రోజుల ఆట తుడిచిపెట్టుకుపోయిన భారత్​–బంగ్లాల (India-Bangladesh 2nd test) రెండో టెస్ట్​మ్యాచ్​లో నాలుగో రోజు మాత్రమే ఆట మళ్లీ సాధ్యమైంది. మొదట బ్యాటింగ్​ చేసిన బంగ్లా, తొలిరోజు స్కోరు 107/3 ను కొనసాగించి, 233 పరుగులకు ఆలౌట్​ కాగా, భారత్​ తమ తొలి ఇన్నింగ్స్​ను సునామీలా మార్చింది. టి20 మ్యాచ్​(T20 match)లా రెచ్చిపోయిన భారత బ్యాటర్లు 3 ఓవర్లలో 50 పరుగులు, 10 ఓవర్లలో 100 పరుగులు

Scroll to Top