కేసుల రాజీకి ఏకైక రాజమార్గం జాతీయ లోక్ అదాలత్
4వ అదనపు జిల్లా కోర్టు తణుకు. రాష్ట్ర న్యాయ సేవల సంస్థ గుంటూరు వారి ఉత్తర్వుల మేరకు చైర్మన్ మరియు జిల్లా జడ్జి ఏలూరు వారి ఆదేశముల మేరకు చైర్మన్ మరియు 4వ అదనపు జిల్లా జడ్జి డి. సత్యవతి ఒక పత్రికా ప్రకటనలో ఈ విదంగా తెలిపారు. ఉమ్మడి జిల్లాలలో కోర్టులు ఉన్న ప్రతిచోటా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. దానిలో రాజీపడు క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ బకాయి కేసులు, ఎం.వి.ఓపి. […]