వార్త‌లు

తణుకు 29 వ వార్డులో గ్రామదర్శిని

తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం లో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి తణుకు పట్టణంలోని 29వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రైవేట్ స్థలాలలో మొక్కలు ఎక్కువగా పెరిగిపోయి ఉన్నాయని మొక్కలన్ని తొలగించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా 29 వ వార్డులో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు.ముఖ్యంగా […]

వార్త‌లు

సదరన్ జోన్ జోనల్ కౌన్సిల్ సభ్యునిగా కందుల దుర్గేష్

సధరన్ జోన్ జోనల్ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక & సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ని నియమించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ Congratulations Minister saab

వార్త‌లు

బిజెపి సభ్యత్వ నమోదు

దువ్వ గ్రామంలో రూరల్ మండలం బిజెపి అధ్యక్షులు దాసరి వెంకటస్వామి ఆధ్వర్యంలో జరిగిన బిజెపి సభ్యత్వ స్పెషల్ డ్రైవ్ లో 200 మంది బిజెపిసభ్యత్వం తీసుకున్నారని జిల్లా బిజెపి సభ్యత్వ ప్రముఖ్ మరియు జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొని నిన్నటికీ సభ్యత్ నమోదు రాష్ట్రంలోని రెండవ స్థానంలో ఉందని ఈ సభ్యత్ నమోదు ఈరోజుతో ముగుస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ గారి తీసుకుంటున్న మంచి నిర్ణయాలకు ప్రజలు పెదఎత్తున

వార్త‌లు

మునుపెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వంలో గ్రామాలలోఅభివృద్ధి –

మునుపెన్నడూ జరగని విధంగా కూటమి ప్రభుత్వంలో గ్రామాలలోఅభివృద్ధి – తణుకు ఎం‌ఎల్‌ఏ ఆరిమిల్లి* గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా మంగళవారం తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఇరగవరం మండలం కె.కుముదవల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సంధర్భంగా గ్రామంలో ప్రతి గడపకు వెళ్ళి ప్రజల సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గ్రామంలో డ్రైనేజి, రోడ్ల సమస్యలు ఉందని గ్రామస్తులు ఎం‌ఎల్‌ఏ రాధాకృష్ణకి తెలిపారు. వాటి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు తెలియజేసి రానున్నరోజుల్లో వాటిపై చర్యలు చేపట్టడం జరుగుతుందని

వార్త‌లు

అత్తిలిలో గ్రామదర్శిని పల్లె పండుగ

పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరిమిల్లి తణుకు నియోజకవర్గంలోని అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు వద్ద గ్రామదర్శిని, పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో గ్రామాల్లో అభివృద్ధిపై నిర్లక్ష్యం అయిందన్నారు, గ్రామదర్శిని- పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అని అన్నారు,

వార్త‌లు

జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం

తణుకులో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మంతెన రామరాజు*. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా నమోదు కావాలి. గతంలో ఓటు వేసిన వారు సైతం మళ్లీ నమోదు కావాలన్నారు. నియోజవకర్గంలో కనీసం పది వేల మంది ఓటర్లు నమోదయ్యేలా చూడాలి. ప్రతి ఒక్కరు

వార్త‌లు

చిరంజీవి వరదసాయం

సీఎం చంద్రబాబును కలిసి మెగాస్టార్ చిరంజీవి వరద సాయం కింద ఎపి సిఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అందజేత హైదరాబాద్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ప్రముఖ సినీ హీరో, మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఎపిలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి

వార్త‌లు

బొమ్మలవీధిలో భారీ అన్న సమారాధన

బొమ్మల వీధిలో గల భవానీ పీఠం నందు వావిలాల వెంకట రమేష్, సరళా దేవి దంపతులు దేవీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు.అనంతరం సరళాదేవి, మహిళలు, భవానీలు, భక్తి శ్రద్ధలతో అమ్మ వారికి భక్తి శ్రద్ధలతో లలితా పారాయణం , భక్తి పాటలు ఆలపించారు.అనంతరం పీఠంలో భవానీలు భారీ అన్న సమారాధన నిర్వహించారు. సుమారు 3,000 మంది భక్తులు ఈ అన్నసమారాధన వి. దిలీప్,జె అశోక్ కుమార్, బి.అశోక్ కుమార్ జి.సాయి తదితరులు నిర్వహించారు.

వార్త‌లు

ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం

రానున్న ఐదేళ్లలో మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.తాడేపల్లిగూడెం (అక్టోబర్ 10)రానున్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో ఓ మోడల్ నియోజకవర్గంగా తాడేపల్లిగూడెం ను తీర్చిదిద్దడానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు పూర్తి సహాయసహకారాలు అందిస్తానని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ ధరలకే నిత్యవసరాలు వస్తువులు అందించే కౌంటర్ ను ప్రారంభించిన అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. పట్టణంలోని అపరిష్వృతంగా నిలిచిపోయిన స్విమ్మింగ్ పూల్ ను, షటిల్

వార్త‌లు

వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జెసి రాహుల్ కుమార్ రెడ్డి

తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలంపురం కేంద్రంగా నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు సేవలు అందిస్తున్న వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందినీయమని పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ప్రశంసించారు. పెంటపాడు మండలం అలంపురంలో వెంకటరమణా చారిటబుల్ ట్రస్ట్ వైద్య సేవలను వివిధ సేవా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ట్రస్ట్ ఫౌండర్ కొలనువాడ పెద్ద కృష్ణంరాజు ప్రత్తిపాడు గ్రామపంచాయతీ కి వాటర్ ట్యాంకర్ ను బహుకరించారు. వాటర్ ట్యాంకర్ ను రాహుల్ కుమార్ రెడ్డి

Scroll to Top