వార్త‌లు

తణుకు ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛత హి సేవ ముగింపు

పర్యావరణ పరిరక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత లక్ష్యంగా చేపట్టిన స్వచ్ఛత హి సేవా కార్యక్రమాలలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతిరోజు తణుకు డిపోలో పరిసర ప్రాంతాలు, అత్తిలి బస్టాండ్ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేశామని ఈ 15 రోజులు గ్యారేజ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, కార్గో సిబ్బంది, అన్ని యూనియన్ నాయకులు, సూపర్ వైజర్స్, డ్రైవర్ లు, కండక్టర్ లు, స్వీపర్ లు, అత్తిలి బస్సు స్టాండ్ వర్తకులు స్వచ్చందంగా పాల్గొని […]

వార్త‌లు

గాంధీ స్పూర్తితో పరిశుభ్రత పాటించాలి

మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గల గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు ఉండ్రాజవరం మండల పరిషత్ అధ్యక్షులు పాలాటి ఎల్లారీశ్వరి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామాలు స్వచ్ఛభారత్ ప్రారంభించి 10 సంవత్సరములు పూర్తయిన సందర్భంగా పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీవీఆర్ రామకృష్ణంరాజు, ఏవో శ్రీనివాసరావు, పంచాయతీ

వార్త‌లు

జాతిపిత గాంధీజీ 155వ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి పురస్కరించుకుని తణుకు పట్టణంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న గల మహాత్మా గాంధీ విగ్రహానికి, కోర్టు ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత జాతీయోద్యమంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహాత్ముడు, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశం కోసం ఆయన చేసిన

వార్త‌లు

తాడిపర్రులో ఘనంగా గాంధీ జయంతి

జాతిపిత మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ కరటూరి నరేంద్రబాబు మహాత్మా గాంధీ విగ్రహానికి బుధవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ స్ఫూర్తితో గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ప్రతి పౌరుడు తన బాధ్యతగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి

వార్త‌లు

మండపాకలోమహాత్మగాంధీ 155వ జయంతి

మహాత్మగాంధీ 155వ జయంతి సందర్భంగా తణుకు మండలం, మండపాక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మండపాక గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి. ఈ సందర్భంగా స్వచ్ఛతా హి సేవ, గ్రామసభను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పునః ప్రారంభించారు గ్రామ సర్పంచ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్టికూటి శివ నాగ ప్రసాద్, మండపాక గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు జాన శ్రీనివాస్,

వార్త‌లు

ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితవాడల్లో తిరగనివ్వం

మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగలవారిపాలెం తాళ్లచెరువు నందు ఏర్పాటుచేసిన మాలమహానాడు సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించివేయటం చాలా దారుణం అని దీనిపై రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయకపోవడం క్షమాపణ చెప్పపోవడం చాలా దారుణం అని ప్రతి నియోజకవర్గంలో కార్యచరణ చేస్తున్నామని ఇకనైనా

వార్త‌లు

ఘనంగా కారుమూరి జన్మదిన వేడుకలు

మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, యువనాయకులు కారుమూరి సునీల్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా తణుకు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మంగెన సూర్య ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్సిపిపార్టీ కార్యాలయంలో బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి,పేదలకు దుప్పట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పెన్మత్స సుబ్బరాజు, రుద్రా ధనరాజు, యిండుగపల్లి బలరామకృష్ణ, నూకల కనకదుర్గ, మారిశెట్టి శంకర్, పట్టణ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

దళితులు ఐక్యంగా పొరాడాలి

తణుకు నియోజకవర్గం అంబేద్కర్ భవనములో బుధవారం దళితఐక్యవేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తణుకు నియోజవర్గం దళిత ఐక్యవేదిక కన్వీనర్ గా పెనుమాల రాజేష్ కుమార్ ని న్యాయవాది పొట్ల సురేష్ నియమించారు. ఈ కార్యక్రమంలో తణుకు ఇరగవరం, అత్తిలి మండలాల నాయకులు పాల్గొనగా తణుకు నియోజవర్గ కమిటీ, మండల కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మధు, న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, కొండే నాగేశ్వరావు, వెంకట్రావు, ఎలమంచిలి బాలు, కాకి రాముడు, నక్క రమేష్, కోటి

వార్త‌లు

పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వలక్ష్యం-మంత్రి కందుల దుర్గేష్

ప్రతినెల 1వ తేదీనే తెల్లవారుజామున ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తూ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం ఉమ్మడి కూటమి ప్రభుత్వమని రాష్ట్ర పర్యాటకం సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం నిడదవోలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్ అందించిన మంత్రి కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి టిడిపి,జనసేన, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్త‌లు

పండగలా పింఛన్ ల పంపిణీ అవ్వతాతల ముఖాల్లో వెలుగులు

గతంలో అయిదు రోజుల నుండి వారం రోజులు ఇచ్చేవారు. నేడు ఆ పరిస్థితి నుండి కూటమి ప్రభుత్వం లో మొదటి రోజులోనే దాదాపు 95 శాతం కి పైగా పింఛన్ లు పంపిణీ చేసి లబ్ధిదారుల ముఖంలో ఆనందం చూడటం జరుగుతుంది.తణుకు మండలం కొమరవరం గ్రామంలో మండల, గ్రామ అధికారులతో కలిసి స్వయంగా లబ్ధిదారుల ఇంటిఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లు పంపిణీ చేసిన తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో వీవర్స్ కార్పొరేష్న

Scroll to Top