వార్త‌లు

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్

ప్రజలు నాయకుల దగ్గరికి వచ్చే కన్నా నాయకుడే ప్రజల దగ్గరికి వెళ్లడం ఎన్నడూ చూడలేదని ఆ గ్రామాల్లో ప్రజలు అంటున్నారు, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో కూడలి ప్రాంతాల్లో ప్రజలు రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి మరి తెలుసుకున్నారు. దీనిపై స్థానికులు గత ప్రభుత్వ విధానాల వల్ల తాము […]

వార్త‌లు

కలెక్టర్ల సదస్సులో విజన్ ఆంధ్రా – 2047 డాక్యుమెంట్‌పై ప్రణాళిక శాఖ

ఈ సెషన్‌లో గత కలెక్టర్ల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, స్వర్ణాంధ్ర – 2047 అనే మూడు అంశాలను వివరించడం జరుగుతుంది.

వార్త‌లు

జర్నలిస్టుల క్రీడలు అభినందనీయం

గోడ పత్రిక ట్రోఫీ ఆవిష్కరించిన కంచర్ల – ఈనెల16 నుంచి 22 వరకు నిర్వహణ సమాజ సేవలో నిరంతరం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు క్రీడా పోటీలు నిర్వహించుకోవడం అభినందనీయమని ఏపి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్, ఉపాకార్ ట్రస్టు అధినేత కంచర్ల అచ్యుతరావు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు జీవీఎంసీకి చెందిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో విశాఖ మీడియా క్రికెట్ టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను, ట్రోఫీలను కంచర్ల ఎంవీపీలోని

వార్త‌లు

కిడ్నీ బాధితుడికి పునర్జన్మనిచ్చిన “వాసుపల్లి” – కృతజ్ఞతలు తెలిపిన బాధిత దంపతులు

విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన ఓ కిడ్నీ బాధితుడికి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సహాయ సహకారాలందజేసి పునర్జన్మ అందించారు. ఆశీలమెట్ట కార్యాలయంలో మంగళవారం ఉదయం దంపతులిద్దరూ వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి స్వీట్స్ పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా బాధితుడి భార్య షర్మిల మాట్లాడుతూ 29వ వార్డు ఆంతోనీ నగర్ కలకత్తా వీధికి చెందిన పోతున చంద్రశేఖర్, షర్మిల దంపతులు ఇద్దరు ఆడపిల్లలతో సంతోషంగా ఉండేవారమన్నారు. కాగా తన

వార్త‌లు

ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ – టైటిల్ కప్ గెలిచిన పొలమాంబ 11 ఎస్ జట్టు

గెలిచిన జట్టుకు కప్ అందించిన కంచర్ల ఉపేంద్ర ఉపకార్ వైజాగ్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ వైజాగ్ వారియర్ వర్సెస్ పొలమాంబ 11 ఎస్ మధ్య అనందపురం చెన్న మైదానంలో ఫైనల్ మ్యాచ్ ఘనంగా జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించిన పొలమాంబ జట్టుకు ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో కంచర్ల ఉపేంద్ర ట్రోఫీ తో పాటుగా 5లక్షల క్యాష్ ప్రయిజ్ అందజేశారు. ఈ సందర్భంగా హీరో ఉపేంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ను

వార్త‌లు

ప్రసాద్ గార్డెన్స్ వద్ద రెవెన్యూ సదస్సు – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖ సౌత్ 35 వార్డ్ లో గల ప్రసాద్ గార్డెన్స్ వద్ద బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కులధ్రువీకరణ, ఆదాయం, నేటివిటీ సర్టిఫికెట్ లు, భూ సంబంధిత అంశాలపై సదస్సులో వివరించారు. ఈ సమావేశంలో స్థానిక ప్రజల రెవెన్యూ సమస్యలను వివరంగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో భూమి సమస్యలు, పథకాల అమలు

వార్త‌లు

మధ్య దళారులు నమ్మి రైతులు మోసపోవద్దు – జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి.

రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యమును మిల్లులకు తరలించి కోవాలి. రైతులకు సూచించిన జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఇరగవరం మండలం కత్తవ పాడు, కంతేరు, రేలంగి, ఇరగవరం గ్రామాలలో మంగళవారం జిల్లా జాయింటు కలెక్టరు రాహుల్ కుమార్ రెడ్డి పర్యటించారు. కల్లల్లో ఆరబెట్టిన ధాన్యమును, కాటా వేస్తున్న వడ్ల బస్తాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు 40.6 కేజీలు మాత్రమే తూకం చూపాలన్నారు. ఎక్కువ కాటా వేసి రైతులను నష్టపరచవద్దని సూచించారు. వాతావరణం మార్పులు

వార్త‌లు

బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అథారిటీ పూర్తి సహకారం – చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్

బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అధారిటి (విఎంఆర్డిఏ) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని సంస్థ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం సిరిపురం ఉడా బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఎం.వి.ప్రణవ్ గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుశ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన భేటీలో విఎంఆర్డిఏ పరిధిలో బాలల హక్కులు, వారి

వార్త‌లు

విద్యతోనే యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి

విద్యతోనే యువతకు అపార ఉపాధి అవకాశాలు. ఘనంగా ఈవెన్ గ్లోబ్ సెంటర్ ప్రారంభం విదేశాలలో ఉన్నతవిద్యకు ఉచిత సదుపాయం. గంట్ల // ఉన్నత విద్యతో యువతకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు, విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయము సలహా మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం ద్వారకా నగర్ లోని రెండో లైన్లో ఈవెన్ గ్లోబ్ నూతన సెంటర్ ను

వార్త‌లు

క్యాన్సర్ కు అవగాహనే ముఖ్యం

కమ్యూనిటీ పారామెడిక్స్&ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(ది పీఎంపీ అసోసియేషన్) తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఆధ్వర్యంలో మంగళవారం ఉండ్రాజవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద గౌడ కమ్యూనిటీ హాల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సు కు మండల అధ్యక్షులు టేకి వీరభద్రం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజమండ్రి కి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎమ్ ఫణీంద్ర హాజరై మాట్లాడుతూ ప్రస్తుత

Scroll to Top