వార్త‌లు

గోవధ జరగడంలేదు – విచారణ చేసి అన్ని చర్యలు తీసుకుంటాము – ఆరిమిల్లి

తణుకు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయం నందు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించినారు, ఈ సందర్భంగా అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరల కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాతే, మరల లేహం ఇండస్ట్రీ కి పర్మిషన్ వచ్చింది అన్న మాటను పూర్తిగా ఖండిస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లేహం ఇండస్ట్రీకి పర్మిషన్లు ఇచ్చిందని అన్నమాటలో ఎటువంటి నిజంలేదని అన్నారు. గత […]

వార్త‌లు

లేహ్యం ఫ్యాక్టరీ భాదితుల నిరశన

తణుకులో లెహ్యం ఫుడ్ ఫ్యాక్టరీ వలన సమీపంలో నివశిస్తున్నసమీప కాలనీ ప్రజలు తీవ్ర దుర్ఘందం, చంటిపిల్లలు, వృద్దులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, అదేవిదంగా పరిసర గ్రామప్రజలతో కలసి నిరశన ప్రదర్శన చేసారు. గొవులు, గేదేలు వధిస్తూ పరిసరాలను, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్న లేహ్యం సంస్థ కార్యకలాపాలు వేంటనే నిలిపివేయాలని బాధితులు కొరారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో తహశీల్దార్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా లెహ్యం ఫుడ్ ఫ్యాక్టరీకి అనుమతి లేదు. తక్షణమే

వార్త‌లు

ప్రేమించలేదని.. నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి కాల్చి చంపిన ఉన్మాది..

.. ప్రేమించలేదని.. నోట్లో గుడ్డలు కుక్కి పెట్రోల్ పోసి కాల్స్ చంపిన ఉన్మాది- నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ….తండ్రి లేని అనాధ.. తల్లి కష్టంతో చదువుకుంటూ జీవితంలో ఉన్నత ఆశయాలకు చేరుకోవాలని కష్టపడి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు చదివిన ఓ బాలిక ఇంటర్ రెండు సంవత్సరం లో నేను నిన్ను ప్రేమించను.. నాకంటూ ఒక జీవితాశయం ఉంది. ప్రేమ దోమ జాంతానై.. అని చెప్పటంతో నాకు దక్కని నీవు ఈ లోకంలో

వార్త‌లు

2024, డిసెంబర్ 14వతేది శనివారం జాతీయ లోక్ అదాలత్

4వ అదనపు జిల్లా జడ్జికోర్టు హాలు, తణుకు., సబ్ జైల్, తణుకు. జిల్లా న్యాయ సేవాదికార సంస్థ సెక్రటరీ/సీనియర్ సివిల్ జడ్జి కె. రత్న ప్రసాద్ తణుకు న్యాయమూర్తులతో మరియు తణుకు కోర్టు పరిధిలో పనిచేయు పోలీసు అధికారులతో 2024, డిసెంబర్ 14వతేది శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడు క్రిమినల్ కేసులు రాజీచేయుట గురించి మాట్లాడి యెక్కువ కేసులు రాజీచెయ్యాలని తెలిపారు. తరవాత సబ్ జైల్ తణుకు ను సందర్శించి అందులో వున్న

వార్త‌లు

గోవధకు మీ హయాంలోనే ఇచ్చిన పర్మిషన్లే – మాజీ మంత్రి కారుమూరి

తణుకు పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి : తణుకు మండలం తేతలి గ్రామంలో లేహం ఫుడ్ ప్రోడక్ట్ పేరుతో గో – పశువధ కర్మాగారం వెంటనే ఆపాలి. ఆ పశువధ కర్మాగారానికి 2014-2019మధ్యలో టీడీపీ హయాంలో అనుమతులు ఇచ్చారు. రోజుకి 400 పశువులును వదించే విధంగా దారుణమైన అనుమతులిచ్చారు. 2019 నుండి వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పశువధ కర్మాగారాన్ని ఆపించేసాను, అన్ని అనుమతులు రద్దు చేయించాము, ఇప్పుడు

వార్త‌లు

చట్టవ్యతిరేకంగా గోవులను వధిస్తున్న లేహం సంస్థ – ప్రజారోగ్యానికి తూట్లు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు రూరల్ మండలం తేతలి గ్రామ పరిధిలో, సత్యవాడ రోడ్లో సివిల్ సప్లై ఆనుకుని ఏర్పాటుచేసిన లేహం ఫుడ్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అను సంస్థ 2013 నుండి స్వార్థ ప్రయోజనాల కొరకు చట్ట వ్యతిరేకంగా ప్రజా ఆరోగ్యానికి భంగం కలిగేవిధంగా, అశాంతికి గురిచేసి దేశాన్ని మన గ్రామాలను విచ్ఛిన్నం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారని రామరాజ్యం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో సజ్జాపురంలో శనివారం

వార్త‌లు

తణుకు పట్టణంలో “మాదకద్రవ్యాలు వద్దు బ్రో’ అనే ప్రత్యేక అవగాహన

“మాదకద్రవ్యాలు వద్దు బ్రో” అనే పోస్టర్లను ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి // ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులు మేరకు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ లోనీ, తణుకు పట్టణంలో గల బాలుర ప్రభుత్వ ఉన్నతపాఠశాల నందు శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మరియు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి డి.విశ్వనాథ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తాడేపల్లిగూడెం

వార్త‌లు

ఎం. వి.ఎన్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరంలో మెగా తల్లితండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం

విద్యార్థుల భవితను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల సహకారం చాలా అత్యవసరమని, తల్లిదండ్రుల సహకారం లోపిస్తే పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దడం కష్టమని ప్రతి ఒక్క తల్లితండ్రులు బాధ్యతలు మెలుగుతూ ఉపాధ్యాయులకు సహకారం అందించాలని ఎంవి ఎన్. జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కే.ఎస్కే. మాణిక్యాలరావు తెలిపారు. మల్లినవెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉండ్రాజవరం నందు శనివారం ఉదయం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఉదయం నుండి పాఠశాల ప్రాంగణం అంతా పండగ వాతావరణంతో నెలకొంది. కార్యక్రమానికి

వార్త‌లు

జిల్లా పరిషిత్ బాలుర ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన మెగా పేరెంట్ – టీచర్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి

తణుకు పట్టణంలో బాలుర హైస్కూల్ నందు తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిధిగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయ కమిటీ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమన్వయ సమావేశం ఒక చక్కని వాతావరణంలో నిర్వహిస్తూ ఒకేరోజు రెండు పండుగలు అనగా షష్టి మరియు తల్లిదండ్రులు ఉపాధ్యాయ సమన్వయ సమావేశం చాలా సంతోషకరమని అన్నారు ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని పాఠశాలలో పెద్ద మొత్తంగా నిర్వహించిన ముఖ్యమంత్రి

Scroll to Top