వార్త‌లు

గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు నియోజకవర్గంలో తణుకు మండలం మండపాక, అత్తిలి మండలం వరిగేడు, ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో గోకులం షెడ్లను ప్రారంభించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు సంబంధించి పశువుల షెడ్లు 4 పశువులు ,మరియు 6 పశువులు నిర్మాణానికి 1,85,000 మరియు 2,40,000 వేల రూపాయలు కేటగిరీలలో పశువుల షెడ్డు ల నిర్మాణానికి నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు.దానిలో భాగంగా తణుకు నియోజకవర్గంలో […]

వార్త‌లు

ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో స్వామివివేకానంద 162వ జయంతి

తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం శాఖ గ్రంధాలయంలో స్వామి వివేకానంద 162వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద చిత్రపటానికి గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ యువతపై అత్యంత ప్రభావాన్ని చూపిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద అందుకే ఆయన పుట్టినరోజు జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారని అన్నారు. దేన్నైనా సాధించాలంటే ఆత్మీయ విశ్వాసాన్ని ఒక వ్యక్తిలో కలిగించడం కన్నా మించిన సాయం

వార్త‌లు

కోడిపందాలు నిర్వహిస్తే చర్యలు తప్పవు – తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్‌

సబ్‌ డివిజన్‌ పరిధిలో 300 మంది బైండోవర్‌తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాద్‌సంక్రాంతి పురస్కరించుకుని కోడిపందేలు, పేకాట, గుండాట తదితర చట్టవ్యతిరేక జూదక్రీడలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనా«ద్‌ హెచ్చరించారు. తణుకు పట్టణ పోలీసు స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తణుకు పట్టణ, రూరల్‌ సర్కిళ్ల పరిధిలో శాంతిభద్రతలు కాపాడే ఉద్దేశంతో సంఘ వ్యతిరేక కార్యకలాపాలైన కోడిపందేలు, జూదం, గుండాట వంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిఘా ఉంచామన్నారు. ఇప్పటికే తణుకు, తణుకు

వార్త‌లు

దిండి రిసార్ట్స్ పనులను పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్

దిండి రిసార్ట్స్ వసతిగృహాల మరమ్మత్తు పనులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరియు స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ హోటల్లో అదనపు గదుల ఆధునికీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించిన మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ గారు అక్కడ జరుగుతున్న పనుల పనితీరును వివరించిన అధికారులు.. ఐదు గదుల్లో ఆధునికీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, మరో ఏడు

వార్త‌లు

నరసాపురంలో శ్రీ వై.యన్.కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ

పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖ విద్యా సంస్థ శ్రీ వై.యన్.కళాశాల నందు నరసాపురంలో శనివారం శ్రీ వై.యన్.కళాశాల 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, మరియు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో పేరుగాంచిన విద్యాసంస్థ వై.యన్.కళాశాల 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ద్వారా ఎంతో మంది విద్యార్ధుల భవితవ్యాన్ని మార్చిన ఘనత వై.యన్.కళాశాల సొంతమని

వార్త‌లు

తెలుగు భాష ద్వారా వ్యక్తిత్వ వికాసము – ప్రముఖ సైకాలజిస్ట్ బి.యం.గోపాలరెడ్డి

రాజమహేంద్రవరంలో చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యాన జరిగిన 2వ ప్రపంచ తెలుగు మహాసభలలో మనోవిజ్ఞానవేత్తలకు జరిగిన కార్యశాలలో “తెలుగు భాష ద్వారా వ్యక్తిత్వ వికాసము” అనే అంశము పై పరిశోధనా పత్రం సమర్పించిన తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ బి.యం.గోపాలరెడ్డిని అభినందిస్తున్న డా.వింజరపు జనార్ధనం, డా.సత్యమూర్తి, డా.మహాలక్ష్మి కుమార్, డా.యం.ఎస్.శ్రీనివాస్ తదితరులు.

వార్త‌లు

ఉప ముఖ్యమంత్రి దృష్టికి తణుకు పశువధశాల సమస్య

తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపయోగపడే గోజాతిని, భావి తరాల భవిషత్ను అంధకారంలోకి నేడుతు, పర్యావరణాన్ని అన్నిరకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు సంకల్పంతో ఉన్న ఆ కబేలా యాజమాన్యానికి కోమ్ము

వార్త‌లు

తణుకు గోవధశాలను తక్షణమే తొలగించాలి – గోసేవా సమితి

తణుకు పట్టణంలో చట్ట వ్యతిరేకంగా మరియు గౌరవ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం స్టే ను దిక్కరిస్తూ, లాహం ఫుడ్స్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వధశాలను నిర్వహిస్తూ తణుకు పట్టణ ప్రజానీకానికి, పరిసర గ్రామాల ప్రజలకు తీవ్ర ఆశ్వస్థత రగులుస్తూ, పాడి పంటలకు ఉపపగపడే గోజాతిని, భావితరాల భవిషత్ను అంధకారంలోకి నేడతు, పర్యావరణాన్ని అన్ని రకాలుగా కలుషితం చేస్తూ, పచ్చని గోదావరి పరివాహక ప్రాంతం అంతటిని నాశనం చేయు శంకల్పముతో ఉన్న ఆ కాబేలా యాజమాన్యము కోమ్ము

వార్త‌లు

తిరుపతి మృతులకుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్లో కలసి కృతజ్ఞతలు తెలిపిన నవతరంపార్టీ జాతీయ అధ్యక్షులు రావుసుబ్రహ్మణ్యం. తిరుపతి మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఏపీ సెక్రటరియేట్ లో శుక్రవారం 10-01-2025 సాయంత్రం 6 గంటలకు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగాలు ఇచ్చేందుకు తీసుకున్న నిర్ణయం అభినందనీయం అన్నారు.సత్వరమే స్పందించి ప్రభుత్వం సాయం

వార్త‌లు

శానిటరీ వర్కర్స్ కు కనీసవేతనం రూ 26000 చెల్లించాలని సిఐటియు డిమాండ్

గత 5 సంవత్సరాలుగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఆయాలుగా పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్ కు కనీస వేతనం రూ 26000 ఇవ్వాలని, నెల నెలా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్ చేసింది. శనివారం పెనుగొండ గ్రామపంచాయతీ పార్కు వద్ద జరిగిన శానిటరీ వర్కర్స్ సమావేశంలో జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కనీస వేతనాలు అమలు చేయాలని, రోజుకు నాలుగు సార్లు టాయిలెట్స్ శుభ్రం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ విధానాల కారణంగా ఉద్యోగ భద్రత లేకుండా

Scroll to Top