వార్త‌లు

స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలు

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి గృహ నిర్మాణానికి ఐదు లక్షలు మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.ఇళ్లులేని నిరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాల హామీలను అమలు చేయాలని డిమాండ్ […]

వార్త‌లు

కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయడంలో తాత్సర్యం, తడబాటు, డొంక తిరుగుడు విధానాలకు పాల్పడటం ప్రజలను మోసగించడమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు. మంగళవారం తణుకు విచ్చేసిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు ట్రూ అప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు చార్జీలు, విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకించిన కూటమి

వార్త‌లు

వాన్ బరి యాజమాన్యం – కార్మికులు మధ్య వేతన ఒప్పందం

వాన్ బరి యాజమాన్యం, కార్మికులు మధ్య వేతన ఒప్పందం కుదిరిందని యూనియన్ అధ్యక్షులు, సి.ఐ.టి.యు. జిల్లాకార్యదర్శి పీవీ. ప్రతాప్, యూనియన్ ప్రధాన కార్యదర్శి వల్లూరి వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఏలూరు జేసీయల్ కార్యాలయంలో జేసీయల్ సమక్షంలో ఇరువురు ఒప్పంద పత్రాలు పై సంతకాలు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ప్రతాప్, వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఈ అగ్రిమెంట్ ఏప్రిల్ 1,2024నుండి 2026 మార్చి వరకు రెండు సంవత్సరాలు అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నో సంవత్సరాలనుండి కార్మికులకు మాత్రమే అగ్రిమెంట్

వార్త‌లు

తాడిపర్రు ఘటన బాధిత కుటుంబాలకు రామచంద్రయాదవ్ పరామర్శ- ఆర్ధిక సాయం

యువత ఆదర్శంగా ఉండాలి..! * యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని పిలుపు.. * ఫ్లెక్సీ వివాదం కారణంగా మరణించిన నలుగురు యువకులు.. * తూర్పు గోదావరి జిల్లాలో బీసీవై అధినేత పర్యటన రాజకీయాలు, రాజకీయ వివాదాలు, కుల సంబంధిత అంశాలు పట్ల యువత బాధ్యతగా, చైతన్యంగా ఉండాలని భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.. సోమవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో పర్యటించారు.. ఈ గ్రామంలో రెండు నెలల

వార్త‌లు

ఎస్ ఎస్ ఆర్ 2025 ప్రకారం జిల్లాలో 16,20,888 మంది ఓటర్లు

👉 జిల్లాలో 64,441 గ్రాడ్యుయేట్ ఓటర్లు 👉 ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ 👉 యువ ఓటర్ల నమోదులో రాజకీయ పార్టీల పాత్ర కీలకం – జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 👉ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు ఎస్ ఎస్ ఆర్ 2025 అనుసరించి ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. 👉సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, అదనపు

వార్త‌లు

విజయవాడ మొగల్రాజపురంలో నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ 2024-25

నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ 2024-25 లో భాగంగా విజయవాడ మొగల్రాజపురం లోని పీబీ సిద్ధార్థ జూనియర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 68వ స్కూల్ గేమ్స్ లో పాల్గొని క్రీడాకారులకు క్రీడా విశిష్టతను వివరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు మంత్రి దుర్గేష్. కవాత్ నిర్వహించిన క్రీడా కారులకు అభివందనం చేసిన మంత్రి దుర్గేష్. కళా వేదికపై అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.. విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటారన్న మంత్రి దుర్గేష్. స్కూల్స్ గేమ్స్

వార్త‌లు

పుస్తక పఠనం ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం సిద్ధిస్తుంది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ పుస్తక పఠన ఆవశ్యకత బాహ్య ప్రపంచానికి తెలిపేలా పుస్తక ప్రియుల పాదయాత్రలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ 35వ విజయవాడ పుస్తక మహోత్సవంలో పాల్గొని అనంతరం పుస్తక స్టాళ్లను సందర్శించిన మంత్రి దుర్గేష్ ఏదేని ఒక విషయంపై సంపూర్ణ అవగాహన కల్పించే విషయంలో పుస్తకాన్ని తలదన్నే పరికరం రాలేదన్న విషయాన్ని ప్రస్తావించిన మంత్రి దుర్గేష్ పుస్తక మహోత్సవం ద్వారా పుస్తక పఠనంపై ఆసక్తి కలిగిస్తున్న నిర్వాహకులకు

వార్త‌లు

అర్హులైన పేదలకు ఇళ్ళ స్థలాలివ్వాలి – సీపీఐ జిల్లాకార్యదర్శి కోనాల భీమారావు

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంతగృహం లేక అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్న నిరుపేదలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు.సోమవారం తాడేపల్లిగూడెం 24, 25 వార్డులల్లో పేదలకు ఇళ్ళ స్థలాలు దరఖాస్తులు పంపిణీచేసి దరఖాస్తులు పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా భీమారావు మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ళులేని పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ

వార్త‌లు

ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులుగా కామన మునిస్వామి

ఇరగవరం సిపిఎం పార్టీ జిల్లాకమిటీ సభ్యులుగా కామన మునిస్వామినీ సిపిఎం పార్టీ 26వ జిల్లామహాసభ ఎన్నిక చేసినట్లు కామన మునిస్వామి తెలియజేసినారు .ఈనెల 3, 4 ,5 తేదీలలో భీమవరంలో జరిగిన సిపిఎం పార్టీ జిల్లాసభలలో ఎన్నికయినట్లు తెలిపారు.రాబోయేకాలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసమస్యలపై పోరాడుతామని మునుస్వామి తెలిపారు. ప్రస్తుతం ఇరగవరం మండల కన్వీనర్ గా సిపిఎం పార్టీకి పనిచేస్తున్నట్లు తెలిపారు.

వార్త‌లు

ఉండ్రాజవరం మండల గ్రామ కార్యదర్శుల సంఘం ఎన్నిక

ఉండ్రాజవరం మండలం పంచాయతీ కార్యదర్శుల కార్యవర్గ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండల పంచాయతీ కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా చివటం గ్రామకార్యదర్శి గంపర్తి వీర వెంకట సత్యనారాయణ, అధ్యక్షులుగా పాలంగి గ్రామకార్యదర్శి మహమ్మద్ హాసన్ జానీ, ఉపాధ్యక్షులుగా కాల్దరి గ్రామకార్యదర్శి వంగా శ్రీనివాస్, కార్యదర్శిగా చిలకపాడు గ్రామకార్యదర్శి చోళ్ల రాజు, కోశాధికారిగా వడ్లూరు గ్రామకార్యదర్శి తిప్పాని రాజకుమార్, ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా మహిళ

Scroll to Top