వార్త‌లు

నాన్నకు ఇందనం ఇచ్చారు – తల్లికి వందనం మరిచారు

నాన్నకి ఇందనం ఇచ్చి, తల్లికి వందనం మరిచారని ఈ విద్యా సంవత్సరంలో ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు ఇవ్వకుండా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇస్తామనడం మోసపూరితమైన చర్య అని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ ఐ ఎస్ ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి ధ్వజమెత్తారు. ఈ మేరకు తణుకులో శుక్రవారం స్థానిక శ్రీ చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడలిలో ఏ ఐ ఎస్ ఏ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. […]

వార్త‌లు

అంబేద్కర్ కోనసీమజిల్లా గోదావరిలో యువకుడు గల్లంతు

ముమ్మిడివరం ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామానికి చెందిన యువకుడు కేశనకుర్రు గోదావరి రేవులో ఈతకు దిగి గల్లంతు. కొత్తలంకకు చెందిన ముగ్గురు యువకులు సరదాగా గోదావరి చెంతకు వచ్చారు. వారిలో ఒక యువకుడు మంగ విజయ మణికంఠ (18) కేశనకుర్రు గోదావరి రేవులో ఈత కొట్టటానికి దిగి గల్లంతయ్యాడు. ఈ యువకులు ఓడలరేవు బి.వి.సి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సర విద్యార్థులుగా సమాచారం. గల్లంతైన యువకుడి కోసం స్థానికులు, పొలీసులు గోదావరిలో గాలింపు చర్యలు చెప్పట్టారు

వార్త‌లు

ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ని కలిసిన మిస్టర్ గ్రాండ్ సుబ్బు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని గురువారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి అత్తులూరి సుబ్బారావు ( సుబ్బు ) వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాష్ట్రంలో online వ్యాపారం వల్ల మధ్యతరగతి వ్యాపారస్తుల పరిస్థితి బాగాలేదని, దీనికితోడుప్రతి చిన్న ఊరిలో కూడా కార్పొరేట్ కంపెనీలు మాల్స్ (అనుమతి) రావడం వల్ల రెడీమేడ్, కిరాణా, క్లాత్, ఇలా ఎక్కువ శాతం మధ్యతరగతి వ్యాపారాలు

వార్త‌లు

చిలకలూరిపేటలో గొంతు కోసి దారుణ హత్య

చిలకలూరిపేట పట్టణంలో శాంతి నగర్ కి చెందిన పాలపర్తి నాగరాజు @ తిమ్మిరి, 40 సం.లు వ్యక్తి పట్టణంలో డైక్మెన్ కాలని కి చెందిన అక్కల చెంచయ్య భార్య అక్కల నన్ని తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో సుమారు నెల రోజులు నుండి అక్కల నన్ని తన భర్త చెంచయ్య ను వదిలేసి పాలపర్తి నాగరాజుతో కలిసి సుభానీ నగర్, పాత అయ్యప్ప స్వామి గుడి దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. నాగరాజ

వార్త‌లు

తణుకులో ఘనంగా చదువులతల్లి సావిత్రిభాయి పూలే జయంతి

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలుగు దేశం, కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా బి.సి. నాయకురాలు, వీవర్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ టి.డి.పి.మహిళా నేత వావిలాల సరళాదేవి అద్యక్షతన తణుకు పట్టణంలో పూలే దంపతుల విగ్రహాలకు నివాళితో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా వావిలాల సరళాదేవి, పట్టణ బి సి అద్యక్షుడు గుబ్బల శ్రీనివాస్ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలదండలు వేయగా అనంతరం నాయకులు వావిలాల వెంకట రమేష్, తామరాపు సత్యనారాయణ, రమణమ్మ, తమరాపు పల్లపురావు,

వార్త‌లు

భీమవరంలో సి.పి.యం జిల్లా మహాసభలు

రానున్న కాలంలో ప్రజా సమస్యలుపై అలుపెరుగనిపోరాటం సాగిస్తుందని సి.పి.యం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు పీవీ. ప్రతాప్, పట్టణ కార్యదర్శి అడ్డగర్ల అజయకుమారి లు తెలిపారు. శుక్రవారం జిల్లా మహాసభలు భీమవరం జరుగుతున్న తరుణంలో సి.పి.యం పార్టీ శ్రేణులు భీమవరం తరలివెళ్ళారు.ఈ సందర్బంగా ప్రతాప్, అజయ కుమారిలు మాట్లాడుతూ సి.పి.యంపార్టీ ఏర్పడిన నాటి నుండి నేటివరకు పేద బడుగు బలహీనవర్గాల సమస్యలపై పోరాటం సాగిస్తుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారిన ప్రజలు సమస్యలు పరిష్కారం ఎందుకు

వార్త‌లు

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ – 6 మద్యం బాటిల్స్ స్వాధీనం

తణుకు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇరగవరం మండలం కత్తవపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముర్ల చిన్న(54) అనే వ్యక్తినీ అరెస్టుచేసి అతని వద్ద నుండి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ దాడులలో ఎస్సై ఆర్.మధుబాబు, హెడ్ కానిస్టేబులల్స్ శ్రీమన్నారాయణ, కానిస్టేబుల్ కె.నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని తణుకు ప్రొహిబిషన్ , ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్.మణికంఠరెడ్డి తెలిపారు.

వార్త‌లు

వైసీపీ జెండా దిగిపోయాక నవతరంపార్టీ జెండా మళ్ళీ ఎగరేసాం – రావు సుబ్రహ్మణ్యం

వైసీపీ ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి జగన్ కుర్చీ దిగిపోయాక,చిలకలూరిపేట వదిలిపెట్టి మాజీ మంత్రి విడదల రజనీ గుంటూరు వెళ్లి అక్కడ కూడా పోటీ చేసి ఓడిపోయాక,నవతరం పార్టీ మద్దత్తు పలికిన NDA కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అనుకున్నట్లుగానే ఇప్పుడు రెండు సంవత్సరాల తరువాత నవతరంపార్టీ జెండా మళ్ళీ ఎగరేసాం అని నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. నవతరం పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2025 జనవరి 1న చిలకలూరిపేట రైతు బజార్

వార్త‌లు

నాదెండ్ల మనొహర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్నూతన సంవత్సరం సందర్భంగా గుంటూరు మంత్రి క్యాంపు కార్యాలయంలో సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ని మర్యాదపూర్వకంగా కలిసి మంత్రివర్యులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం నియోజవర్గంలో పలు సమస్యల గురించి చర్చించారు.

వార్త‌లు

నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ఉండ్రాజవరంలో

ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా బుధవారం ఉండ్రాజవరం గ్రామంలో పంచాయతీ సచివాలయాల సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం కు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి యు.ముత్యాల నాగ్, పంచాయతీ సిబ్బంది ఏడుకొండలు, బాబు, సతీష్, రమేష్, ప్రవీణ్ సచివాలయ సిబ్బంది దుర్గాప్రసాద్, తేజేంద్ర హరీష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top