వార్త‌లు

సర్వతోముఖాభివృద్ధి దిశగా నిడదవోలు – రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులకు కృషి చేస్తున్నానన్న మంత్రి దుర్గేష్ అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్ నిడదవోలు పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చి ప్రత్యేక పట్టణంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయము నందు మున్సిపల్ కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి […]

వార్త‌లు

మనమంతా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడిచే శ్రామికులం.. జన సైనికులం

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన పార్టీ నేత కందుల దుర్గేష్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంథాను అవలంబిద్దామని జన సైనికులకు మంత్రి దుర్గేష్ పిలుపు ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 21 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున బీమా చెక్కులు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ

వార్త‌లు

అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశము

మండల ప్రజా పరిషత్ కార్యాలయము, అత్తిలి నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశము మండల పరిషత్ అధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా భార‌త మాజీ ప్ర‌ధాని, భార‌త‌దేశ ఆర్థిక చ‌రిత్ర‌ను కీల‌క మ‌లుపు తిప్పి, ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి చిత్రపటానికి నివాళులు అర్పించడమైనది. సదరు సమావేశములో శాఖల వారీగా

వార్త‌లు

సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం – తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ

భార‌త మాజీ ప్ర‌ధాని, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, భార‌త‌దేశ ఆర్థిక చ‌రిత్ర‌ను కీల‌క మ‌లుపు తిప్పి, ఎన్నో సంస్క‌ర‌ణ‌ల‌కు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, తణుకు పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన తణుకు ఎమ్మెల్యే చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సంధర్భంగా వారిని స్మరించుకుంటూ తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ

వార్త‌లు

వైసిపి అధికారంలో ఉన్నపుడే విద్యుత్ చార్జీలు పెంచారు – ఆరిమిల్లి

తణుకు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్తు చార్జీలు వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒక తుగ్లక్ చర్యలు మాదిరిగా అన్నది వాస్తవం. 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో పదిసార్లు విద్యుత్ చార్జీలు కరెంటు కోతలతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ నాశనం

వార్త‌లు

లేహం ఫుడ్స్‌ కర్మాగారంపై పోరాడే నైతిక హక్కు మాజీ మంత్రి కారుమూరికి లేదు

తణుకు పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ తణుకు మండలం తేతలిలోని లేహం ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ పేరుతో ఏర్పాటు చేసిన పశువధ కర్మాగారానికి అనుమతులు తెచ్చింది అప్పటి ఎమ్మెల్యే కారుమూరి వెంకటనాగేశ్వరరావు అని అన్నారు. స్థానికులతో కలిసి ఇప్పుడు రాజకీయ లబ్థి కోసమే కారుమూరి ఆందోళనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లేహం ఫుడ్స్‌ కర్మాగారంపై పోరాడే నైతిక హక్కు కారుమూరికి

వార్త‌లు

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతికరం

నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దిగ్భ్రాంతికరం. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా వారు చేసిన సేవలు సదా చిరస్మరణీయం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ.. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి అనంతరం నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ అధ్యక్షులు వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు సూచనలతో ప్రజలపై విద్యుత్ చార్జీల

వార్త‌లు

పెండింగ్ చలానాలు వెంటనే చెల్లించాలి

ద్విచక్ర వాహనదారుల పెండింగ్లో ఉన్న చలానులను వెంటనే చెల్లించాలని వన్ టౌన్ సిఐ విజయ్ చరణ్ అన్నారు. శుక్రవారం పట్టణంలో ద్విచక్ర వాహనాల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వారం క్రితం నుంచి పట్టణంలో ద్విచక్ర వాహనాల పెండింగ్ చలానాలపై ప్రత్యేక తనిఖీలు చేయడం జరిగిందని అన్నారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించామన్నారు. ద్విచక్ర వాహనం పట్టుకున్నప్పుడు

వార్త‌లు

విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం – ఆచంట వైసిపి ప్రజాప్రతినిధులు

మాజీ మంత్రివర్యులు ఆచంట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో భాగంగారాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రమైన ఆచంట లోని సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కరెంటు చార్జీలకు సంబంధించి ఇప్పటికే 6 వేలకోట్ల బాదుడు మొదలైంది. మరో 9,412.50 కోట్ల భారం వచ్చే జనవరి నెల నుంచి వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నారు, మొత్తం రూ. 15,485.36 కోట్ల

వార్త‌లు

కరెంటు చార్జీల పెంపుతో ఆంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ – కూటమి ప్రభుత్వ సూపర్ బాదుడే బాదుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పై కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఆదేశానుసారం, మాజీ మంత్రి డా. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో జరిగిన “విద్యుత్ ఛార్జీలు పై పోరుబాట” కార్యక్రమంలో తణుకు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తణుకు పట్టణంలో నరేంద్ర సెంటర్ నుండి వేల్పూర్ రోడ్

Scroll to Top