వార్త‌లు

రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరికి అబినందనలు తెలిపిన బూరుగుపల్లి శ్రీనివాస్

రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (RUDA) చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేసిన రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరిని కలిసి శుభాకాంక్షలు తెలియచేసిన నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బూరుగుపల్లి శేషారావు సోదరులు బూరుగుపల్లి శ్రీనివాసరావు. ఈ అభినందన కార్యక్రమంలో ఆయన వెంట నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, నిడదవోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు (రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్) వెలగన సూర్యారావు, పట్టణ ప్రధాన […]

వార్త‌లు

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మను పరామర్శించిన ఆరిమిల్లి

నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవల మరణించారు. ఈ సంధర్బంగా శనివారం కేంద్రమంత్రి గృహంలో భూపతిరాజు సూర్యనారాయణరాజు చిత్రపటానికి తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత అయిదు నెలలుగా వర్మ తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తమ కేంద్రమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు తండ్రి ఆరోగ్య చికిత్స వివరాలు అడిగి

వార్త‌లు

ఆహార పదార్ధాలపై వినియోగదారుడు అవగాహన కలిగిఉండాలి – తహశీల్దార్ అశోక్ వర్మ

సౌత్ మెగా కన్స్యూమర్ ఎవేర్నెస్ కేంపైన్ కార్యక్రములో భాగంగా తణుకు తహశీల్దారు కార్యాలయము నందు గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రములో డా: చదలవాడ హరిబాబు మాట్లాడుతూ భారత ఆహార పదార్ధాల ప్రమాణాల సంస్థ వారి ఉత్తర్వులు మేరకు ప్రతి ఆహార పదార్ధాల ప్యాకింగ్ పై ఖచ్చితంగా “+F” అనే చిహ్నం ఉండాలని ఈ చిహ్నం యొక్క అర్ధం బలవర్ధకమైన ఆహారమనియు, సంపూర్ణ పోషణ ఇచ్చే ఆహారం అని నిర్ధారించాలని, అదేవిధంగా ప్రతి పాల ప్యాకెట్

వార్త‌లు

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి- డ్రగ్స్ రహిత తణుకు లక్ష్యంగా అవగాహన

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ రహిత తణుకు లక్ష్యంగా అవగాహనా కార్యక్రమాలుగంజాయి, డ్రగ్స్ రహిత తణుకులో భాగంగా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో తణుకు పట్టణములో శ్రీ సాయి జూనియర్ కళాశాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలు వలన మానవుల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై కలిగే కలిగే చెడు ప్రభావాలు మరియు సమాజంపై అవి ఎటువంటి దుష్ప్రభావాలు

వార్త‌లు

మితిమీరిన వేగం – మరణానికి ముఖద్వారం – డి.ఎస్.పి. డి.విశ్వనాధ్.

ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) చేస్తే కఠిన చర్యలు తప్పవు – తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.ఎస్.పి డి విశ్వనాధ్. తణుకు టౌన్ లోని ప్రధాన రహదారిని పరిశీలించి వాహన రద్దీ, రాకపోకలను గమనించిన తాడేపల్లిగూడెం డి.ఎస్.పి డి విశ్వనాధ్. వాహన రద్దీ క్రమబద్ధీకరణ, అతివేగం నియంత్రణ, ర్యాష్ డ్రైవింగ్(Rash Driving), స్నేక్ డ్రైవింగ్(Snake Driving) అరికట్టుట మొదలగు అంశాలకు సంబంధించి సంబంధిత పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించిన తాడేపల్లిగూడెం డిఎస్పి డి విశ్వనాథ్. ఇటీవల కాలంలో యువత వాహనాలను

వార్త‌లు

మూడవ ప్రపంచ యుద్ధం మన కొద్దు

దేశాలు ఆధ్యాత్మిక చింతన చేయడం ద్వారా యుద్ధాలు నివారించ వచ్చునని స్థానిక మల్లిన వెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.యస్.కె. మాణిక్యాలరావు వివరించారు. శనివారం ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు, శ్రీమతి స్రవంతి ఆధ్వర్యంలో “మూడవ ప్రపంచ యుద్ధం” పై చర్చా వేదిక జరిగింది.తొలుత గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు స్వాగతం పలికారు. సభకు రిటైర్డు ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ అధ్యక్షత వహించారు.

వార్త‌లు

రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికయ్యారు. పీఏసీ కమిటీలో 9 మంది సభ్యులు నామినేషన్ వేయగా రాధాకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆదాయ వ్యయాలను పరిశీలించే కమిటీలో సభ్యులు కావడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు, రాష్ట్ర ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ కు రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు పరిశీలన, ప్రభుత్వం చేసే వ్యయాల పరిశీలనతో పాటు

వార్త‌లు

గొప్పమనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ అంటూ ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో తాడిమల్ల గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై ఇళ్లు కోల్పోయిన దిరుసుమిల్లి నాగేశ్వరరావు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు, వ్యక్తిగతంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత గొప్ప మనసు చాటుకున్న మంత్రి దుర్గేష్ అంటూ ఆనందం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం మంత్రి కందుల దుర్గేష్ అందించిన ఆర్థిక సాయం వెలకట్టలేనిదంటూ పేర్కొన్న బాధిత కుటుంబం నిడదవోలు రూరల్ మండలం తాడిమల్ల గ్రామంలో

వార్త‌లు

గ్రంధాలయం సందర్శించి, గ్రంథ పఠనం ద్వారా తమ విజ్ఞాన్ని పెంపొందించుకుని ఉన్నత శిఖరాలు అలంకరించాలని మండల తహశీల్దార్ పి.యన్.డి. ప్రసాద్

గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా, బుధవారం స్థానిక శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు ఆధ్వర్యంలో ముగింపు సభ జరిగింది. సభకు డ్రాయింగ్ టీచర్ బొడ్డేటి శ్రీనివాస రావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సభకు స్థానిక మల్లిన వెంకట నరసమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఎస్.కె. మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. తొలుత గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాసరావు సభికులకు ఆహ్వానం పలికారు. విద్యార్థులు ఖాళీ సమయంలో గ్రంధాలయం సందర్శించి ఆసక్తి గల పుస్తకాలు

Scroll to Top