గ్రంథాలయ వారోత్సవ పోటీల్లో తణుకు బాలురు పాఠశాల విద్యార్థుల విజయకేతనం
గ్రంథాలయ వారోత్సవ పోటీలలో భాగంగా నవంబర్ 20వ తేదీ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన అభినందన సభలో ముఖ్యఅతిథిగా ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 57వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా తణుకు పురుషుల గ్రంథాలయంలో జరిగిన వివిధ పోటీ విభాగాల్లో అత్యధికంగా బాలుర ఉన్నత పాఠశాల నుండి బహుమతులు కైవసం చేసుకున్నారనీ, పాటల పోటీలు పేపర్ క్రాఫ్ట్స్ వ్యాసరచన డ్రాయింగ్ కథల పోటీల యందు దేవిశ్రీ, అరవిందు,
ధాన్యం కొనుగోలు వేగవంతం… రైతులు తృప్తి చెందే విధంగా సేవలు
కొనుగోలును వేగవంతం చేసి రైతులు సంతృప్తి చెందే స్థాయిలో సేవలు అందించాలి. జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం తణుకు మండలం దువ్వ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింటు కలెక్టరు ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతులతో ఆయన మాట్లాడారు. మీకు సకాలంలో గోనెసంచులు ఇచ్చారా, సంబంధిత అధికారులు, సిబ్బంది మీ వద్దకు వచ్చారా, ధాన్యం డబ్బులు జమ అయ్యాయా అడగగా బాగున్నాయి అని రైతులు చెప్పడంతో జిల్లా జాయింటు కలెక్టరు
ఉండ్రాజవరం శాఖా గ్రంథాలయంలో అష్టావధానం
గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు సోమవారం నాడు స్థానిక శాఖా గ్రంథాలయంలో అష్టావధానం నిర్వహించారు. మోర్త ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్ పర్యవేక్షణ లో పాఠశాల విద్యార్థినులతో అష్టావధానం నిర్వహించారు. ఈ అష్టావధానంలో చి.జె.ప్రసన్న లక్ష్మీ అవధానిని గా మరి ఎనిమిది విద్యార్థినులు ప్రుచ్చకులుగా పాల్గొన్నారు. ఈ అష్టావధానం ఆసాంతం ఆసక్తిగా నడిచింది. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు చెరుకూరి వెంకట కృష్ణ ప్రసాద్ మరియు అవధాని చి. జె.
మానవ అక్రమరవాణ నిర్మూలన మన అందరి బాధ్యత
మనుషుల అక్రమ రవాణా నిర్మూలన తో ప్రజలు అందరూ బాగసౌమ్యం అయినపుడే దీనిని సమూలంగా నివారిచవచ్చు అని ఉండ్రాజవరం మండలం విద్యాధికారి సక్సేన రాజు అన్నారు. మండలంలో సోమవారం ప్రజ్వల స్వచ్ఛంద రాజమండ్రి జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎంవియన్ జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల ఉండ్రాజవరం ప్రధానోపాధ్యాయులు మాణిక్యాల రావు, ప్రజ్వల ప్రాజెక్ట్ మేనేజర్ బలరామ కృష్ణ తదితరుల సమక్షంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో” మండల విద్యాధికారి సక్సేనారాజ్ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా నిర్ములనలో ప్రజలు అందరు
రాజమండ్రి టౌన్ హాల్ అద్భుతమైన కళావేదిక. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది
2027 గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి టౌన్ హాల్ ను దేదీప్యమానంగా వెలిగేలా చేస్తానని హామీ ఇచ్చిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాష్ట్ర సాంస్కృతిక శాఖ తరపున నిధులు సమకూర్చి రాజమండ్రి టౌన్ హాల్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్న మంత్రి దుర్గేష్రా జమహేంద్రవరంలోని శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం (టౌన్ హాల్) జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ & రీడింగ్ రూమ్ సమాజ్ లో నిర్వహిస్తున్న 57వ
అత్తిలిలో మహిళల న్యాయ విజ్ఞాన సదస్సు
మండల ప్రజాపరిషత్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలు, అత్తిలి మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు, జాతీయ మహిళా కమిషన్ మరియు జాతీయ న్యాయసేవాధికార సంస్థ వారి ఆదేశము మేరకు తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులతో అంగన్వాడి, ఆశ, డ్వాక్రా మహిళలకు మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మొదటగా మహిళలు చదువుకోవాలని తెలిపారు. అన్యాయానికి గురైన మహిళలు ఎలా న్యాయం పొందాలో కొన్ని చట్టాలను తెలియచేస్తూ వివరించారు,
గ్రంధాలయ ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలు మన మార్గదర్శకులు
గ్రంథాలయ ఉద్యమానికి అవిరళ కృషి చేసిన డా. ఎస్.ఆర్. రంగనాధన్, పాతూరి నాగభూషణం, అయ్యంకి వేంకట రమణయ్య ల స్ఫూర్తితో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేయాలని విశ్రాంత ఆంగ్ల భాష అధ్యాపకులు కోట రామ ప్రసాద్ విద్యార్థులకు పిలుపు నిచ్చారు. గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం స్థానిక శాఖా గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో గ్రంధాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆకెళ్ళ శ్రీనివాస్ స్వాగతం పలికారు. గ్రంధాలయాధికారి గుత్తికొండ కృష్ణారావు అధ్యక్షత వహించారు. జ్యోతి ప్రజ్వలన
తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం అత్యవసరం
పారిశ్రామిక నగరమైన తణుకులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం గురించి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలలో అరిమిల్లి రాధాకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించడం జరిగింది. కార్మిక శాఖా మంత్రి దృష్టికి తణుకు మరియు పరిసర ప్రాంతాల్లో 60 వేల కార్మికులు మరియు వారి కుటుంబసభ్యుల సమస్యలు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ ఎస్ ఐ భీమా కలిగి ఉన్న సభ్యులు చికిత్స కోసం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్ళవలసి వస్తుంది అని 2014 –
తణుకు ఎస్.ఎఫ్.ఎస్ స్కూల్లో ఉపాధ్యాయుల గుర్తుగా అవార్డులు
పశ్చిమగోదావరిజిల్లా, తణుకులో నవంబర్ 14 నెహ్రూ జయంతి పురస్కరించుకొని చిల్డ్రన్స్ డే సందర్భంగా స్థానిక SFS స్కూల్ నందు 1991 -92 విద్యా సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన పూర్వవిద్యార్థులు ఆసంవత్సరంలో పనిచేసిన ఉపాధ్యాయులు గుర్తుగా వారి పేర్లు మీద2024 చదువుతున్న విద్యార్థులకు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు, క్యాష్ ప్రైస్ మనీ బహుకరించారు1.మిస్టర్ యాని అవార్డు -శ్రీ నిత్య2.కేరామిల్ అవార్డు బెస్ట్ – డి.శుభప్రశస్త3.పి రామలింగేశ్వర రావు అవార్డు తెలుగు పద్యం – బి.షణ్ముఖ