60 శాతం పూర్తైన ధాన్యం కొనుగోళ్ళు – వ్యవసాయ అధికారి కే.కుసుమ
ఖరీఫ్ పంట కొతలు ప్రారంభమైన నాటి నుండి తణుకు మండలములో ఇప్పటివరకు 13985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినదని తణుకు వ్యవసాయశాఖాధికారి కె.కుసుమ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు, తుఫాను ప్రభావంతో కోతలు నిలిపివేసిన రైతులతో మాట్లాడుతూ పంటకొనుగోలు శాతం ఇప్పటివరకు 60% వరకు జరిగినదని,రైతులనుండి ఏవిదమైన ఫిర్యాదులు లేవని గోనెసంచులు సమస్యలు కూడా లేవు, తేమశాతంకి సంభందించి 17% మించి వచ్చినట్లైతే ప్రతీ 1% కి 1కేజీ 75 కేజీ బస్తాకు […]