వార్త‌లు

60 శాతం పూర్తైన ధాన్యం కొనుగోళ్ళు – వ్యవసాయ అధికారి కే.కుసుమ

ఖరీఫ్ పంట కొతలు ప్రారంభమైన నాటి నుండి తణుకు మండలములో ఇప్పటివరకు 13985 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగినదని తణుకు వ్యవసాయశాఖాధికారి కె.కుసుమ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు, తుఫాను ప్రభావంతో కోతలు నిలిపివేసిన రైతులతో మాట్లాడుతూ పంటకొనుగోలు శాతం ఇప్పటివరకు 60% వరకు జరిగినదని,రైతులనుండి ఏవిదమైన ఫిర్యాదులు లేవని గోనెసంచులు సమస్యలు కూడా లేవు, తేమశాతంకి సంభందించి 17% మించి వచ్చినట్లైతే ప్రతీ 1% కి 1కేజీ 75 కేజీ బస్తాకు […]

వార్త‌లు

తణుకు పట్టణ ముస్లింసోదరుల ఆత్మీయసమ్మేళనం – కార్తీక వనసమారాధన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి

తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణంలో స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో తణుకు పట్టణ ముస్లిం సోదరుల ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈరోజు ఎవరు ఏరూపంలో చూసినా సృష్టికర్త ఒక్కరే అని అన్నారు, ఆ సృష్టికర్త భగవంతుడు ఒక్కరే అని మనం తెలుసుకోవాలని అన్నారు.ఇటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలు ఇండియన్ పబ్లిక్ స్కూల్ అధినేత హుస్సేన్ ఏర్పాటు చేసి

వార్త‌లు

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి, పసుపు కుంకుమ చీర సారె – వావిలాల సరళాదేవి

తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో వున్న పద్మశాలి కుటుంబాలు అంతా మాపద్మశాలిల ఆడబిడ్డ అయిన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి అమ్మవారికి, పసుపు కుంకుమలు, చీర సారె ఇచ్చే కార్యక్రమాన్ని తిరుచానూరులో అమ్మవారికి నిర్వహించారు. ఈ సందర్భంగా తణుకు నుండి వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు పాల్గొని అమ్మ వారికి చీర సారె, పసుపు కుంకుమలు, పళ్ళు, తీపి పదార్థాలు అందచేయగా‌ అర్చకులు అమ్మవారికి సమర్పించి, అనంతరం

వార్త‌లు

నిడదవోలులో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, తిమ్మరాజుపాలెం గ్రామంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో లైన్స్ వృద్ధాశ్రమం నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు అవగాహన సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను సమాజం చిన్నచూపు చూడకుండా వారిలో మనోధైర్యాన్ని పెంపొందించాలని తద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే వారు అవుతారని, హెచ్ఐవి సోకినంతమాత్రాన ఎయిడ్స్

వార్త‌లు

వర్షంలో ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నాం – జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి

వర్షంలో ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నాం-జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి వర్షాల కారణంగా ధాన్యం తడిచిపోకుండా రైతులకు టార్పాలిన్లు అందిస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి చెప్పారు. ‘ఫెంగల్’ తుఫాన్ కారణంగా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులను పరిశీలించి పరిష్కరించే ఉద్దేశ్యంతో జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి శనివారం జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు మండలాల్లోని పలు గ్రామాలలో అధికారులతో కలిసి పర్యటించి రైతులతో మాట్లాడి,

వార్త‌లు

కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మను పరామర్శించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

నరసాపురం పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారి తండ్రి గారైన భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవల స్వర్గస్తులయ్యారు. ఈ సందర్భంగా భీమవరంలో కేంద్రమంత్రి ఇంటివద్ద శనివారం తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, భూపతిరాజు శ్రీనివాస్ వర్మను, కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టి.డి.పి. నాయకులు మల్లిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వార్త‌లు

కేంద్రమంత్రిని పరామర్శించిన జిల్లా బి.సి.సంఘం అధ్యక్షులు వర్తనాపల్లి కాశి.

కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తండ్రిగారైన భూపతిరాజు సూర్యనారాయణరాజు ఇటీవలస్వర్గస్తులైనారు. ఈ సందర్భంగా శుక్రవారం కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మని స్వగృహంలో కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఉమ్మడి ప.గో.జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, ఈ కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా బి.సి.నాయకులు పాల్గొన్నారు.

వార్త‌లు

సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలి. – జే.సి. టి.రాహుల్ కుమార్ రెడ్డి

సామాన్యులకు భారం కాకుండా భూములు విలువలుపై అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబరులో భూములు విలువలు అధ్యయనం చేసి రేట్లు నిర్ణయించుటపై జిల్లా రెవిన్యూ అధికారి, ఆర్డీవోలు, జిల్లా రిజిస్ట్రారు, జిల్లా సర్వే అధికారి, సబ్ రిజిస్ట్రారుతో జిల్లా జాయింటు కలెక్టరు టి.రాహుల్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 15 మంది సబ్

వార్త‌లు

దువ్వ దానేశ్వరీ అమ్మవారి లక్షపత్రి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

తణుకు మండలం దువ్వ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయంలో కార్తీకమాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని నిర్వహించిన లక్షపత్రి పూజలో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. మహిళలు పూజాకార్యక్రమంలో భారీగా పాల్గొని అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కారక్రమంలో దువ్వ జనసేన నాయకులు చిక్కాల వేణు గ్రామ కూటమి నాయకులు మరియు ప్రజలు

వార్త‌లు

సబ్ జైల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లాజడ్జి

శుక్రవారం తణుకు చైర్మన్ మరియు నాలుగవ అదనపు జిల్లాజడ్జి శ్రీమతి డి.సత్యవతి ఆకస్మికంగా తణుకు సబ్ జైల్ ను సందర్శించారు. ఈ సంధర్బంగా ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకుని వారికి అందించు ఆహారాన్ని పరిశీలించారు. ముద్దాయిలను కేసుల వివరాలను అడిగి తెలుసుకుని న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్తోమతలేని వారికి ఉచితన్యాయ వాదిని ఏర్పాటు చేస్తామని, ది 14.12.2024 న కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారని, న్యాయవాదులు దానిలో కేసులు రాజీ

Scroll to Top